April 29, 2026
Explore

Category: Andhra Pradesh

2002 posts

వెంగమాంబ రచనల ద్వారా మహిళాభ్యుదయం

April 29, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: ఘనంగా ప్రారంభమైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలు శ్రీవారిపై అచంచలమైన భక్తి, ఆధ్యాత్మిక విశ్వాసాలను తన రచనల ద్వారా ప్రతిబింబిస్తూ మహిళాభ్యుదయానికి దారి…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు

April 29, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం వరకు 68,980 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More

ఎద్దుల పరుష ప్రారంభం

April 29, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని ఆర్టీసి డిపో సమీపంలో శ్రీమాణిక్యవరదరాజస్వామి వారి ఎద్దుల పరుష బుధవారం ప్రారంభమైంది. ప్రతియేటా స్వామివారి ఉత్సవాలకు పరుష నిర్వహించడం ఆనవాయితీ. నాలుగు వారాల పాటు…

Read More

30న విజిలెన్స్ కమిటి సమావేశం

April 29, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని తహశీల్ధార్‌ కార్యాలయంలో గురువారం ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్‌ మానటరింగ్‌ కమిటి సమావేశం నిర్వహిస్తున్నట్లు తహశీల్ధార్‌ రాము బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం…

Read More

కులాంతర వివాహం చేసుకున్న వారికి సన్మానం

April 29, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: కులాంతర వివాహం చేసుకున్న వారికి సన్మాన కార్యక్రమాన్ని బుధవారం మండలంలోని అడవినాథునికుంటలో పరివర్తన వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కులాంతర వివాహాలు…

Read More

ఆయిల్ బంకును తనిఖీ చేసిన చిలకలూరిపేట తహశీల్దార్

April 29, 2026 | Andhra Pradesh

చిలకలూరిపేట ముచ్చట్లు: పెట్రోల్, డీజిల్ విషయంలో వాహనదారులను ఇబ్బందులకు గురి చేయవద్దని పెట్రోల్ బంక్ యజమానులకు తహశీల్దార్ హుస్సేన్ సూచించారు. బుధవారం చిలకలూరిపేట లోని భారత్ పెట్రోల్…

Read More

బి కొత్తకోట పట్టణంలో రోడ్డుపై బైఠాయించిన జర్నలిస్టులు

April 29, 2026 | Andhra Pradesh

అన్నమయ్య ముచ్చట్లు: తంబళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోట పట్టణంలో రోడ్డుపై బైఠాయించిన జర్నలిస్టులు వీకోట ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు…

Read More

మాజీ మంత్రి, సీనియర్ నేత అప్పల నరసింహరాజు కన్నుమూత..!

April 29, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు: పాండ్రంగిలో తుదిశ్వాస విడిచిన మాజీ మంత్రి అప్పల నరసింహరాజు. భీమిలి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అప్పల నరసింహరాజు. ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన…

Read More

బ్యాంకుల పనితీరుపై దుమెత్తపోసిన నెటిజన్లు…

April 29, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: సోదరి అస్థిపంజరంతో బ్యాంకు వెళ్ళిన గిరిజనుడికి డబ్బు చెల్లించిన బ్యాంకు సిబ్బంది…. సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా చర్చ…. బ్యాంకుల పనితీరుపై దుమెత్తపోసిన నెటిజన్లు…. బ్యాంకింగ్…

Read More

జర్నలిస్టు హత్యపై పల్నాడులో ఆగ్రహ జ్వాలలు…

April 29, 2026 | Andhra Pradesh

కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా పల్నాడు ముచ్చట్లు: పల్నాడు జిల్లాలో జర్నలిస్టులపై దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నరసరావుపేట కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేపట్టి, చిత్తూరు…

Read More