Category: Andhra Pradesh
1977 posts
సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే..
April 13, 2026 | Andhra Pradesh
గుడ్లూరు ముచ్చట్లు: సచివాలయం సిబ్బంది పై కలెక్టర్ కు పిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఇంటూరి.. గుడ్లూరు మండలం మోచర్ల సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే.. సచివాలయంలో…
Read Moreఏప్రిల్ 17న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక
April 13, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: డిప్యూటీచైర్మన్ హరివంశ్ పదవీకాలం ముగియడంతో ఎన్నిక మళ్లీ హరివంశ్ను నామినేట్ చేసిన రాష్ట్రపతి మరోసారి డిప్యూటీ చైర్మన్ పదవి ఆయనకే ఇచ్చే అవకాశం Tags: Rajya…
Read Moreడీసీసీబీ చైర్మన్ శివ్వాలను కలిసిన లోతుగడ్డ
April 13, 2026 | Andhra Pradesh
శ్రీకాకుళం ముచ్చట్లు: శ్రీకాకుళం డీసీసీబీ కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణని మర్యాద పూర్వకంగా లోతుగెడ్డ తులసీ వర ప్రసాద్ రావు కలిసారు. ఈ సందర్బంగా వైస్…
Read Moreహర్మూజ్ దగ్గరే నిలిచిపోయిన 15 భారతీయ నౌకలు
April 13, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: నౌకల్లో LPG, ఎల్ఎన్జీ, క్రూడాయిల్ ట్యాంకర్లు పోర్టులను నిర్బంధిస్తామన్న ట్రంప్ హెచ్చరికతో ఆందోళన హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తే చమురు ధరకు రెక్కలు బ్యారెల్ క్రూడాయిల్ ధర150…
Read Moreడబ్బులు వసూలు చేసిన వ్యక్తి విధుల నుండి తొలగింపు
April 13, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: లగేజీ కౌంటర్ లో భక్తుల నుండి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి విధుల నుండి తొలగింపు తిరుమలలోని లగేజీ సెంటర్ లో నరసింహారెడ్డి అనే…
Read Moreశ్రీకోదండరామాలయాన్ని ప్రభుత్వ ఆధీనంలోనికి చర్యలు
April 13, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని నాగపాళెంలో వెలసియుండు శ్రీ కళ్యాణ కోదండరామస్వామి ఆలయాన్ని, ఆలయ ఆస్తులను దేవాదాయశాఖ పరిధిలోనికి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా దేవాదాయశాఖాధికారి విశ్వనాథ్ తెలిపారు. సోమవారం…
Read Moreక్షత్రియ సంఘ ప్రతినిధిగా రాధాకృష్ణ వర్మ
April 13, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: రాయలసీమ జిల్లాల క్షత్రియ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీగా, తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్గా రాధాకృష్ణ వర్మ(నాని) ఎంపికైయ్యారు. క్షత్రియ సంఘ సమావేశం తిరుపతిలో నిర్వహించారు. క్షత్రియ…
Read Moreఖార్గేపై చర్యలు తీసుకోవాలి
April 13, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు అయూబ్ఖాన్, నానబాలకుమార్, నరసింహులు కలసి సీఐ సుబ్బరాయుడుకు ఫిర్యాదు చేశారు. సోమవారం…
Read More20న ఎద్దుల పరుష వేలం
April 13, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని శ్రీమాణిక్యవరదరాజస్వామి రథోత్సవ పరుష వేలంపాటను ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు ఆయన డిప్యూటి కమిషనర్ ఏకాంబరం తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతియేటా…
Read Moreఏరియా ఆసుపత్రిలో కంటి వైద్యశిబిరం
April 13, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఉచిత కంటి వైద్యశిబిరాన్ని డాక్టర్ గ్రీష్మబిందు నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి…
Read More