Category: Andhra Pradesh
1917 posts
ఏపీలో సోమవారం నుండి ఒంటిపూట బడులు.. ఉ.7.45 గంటలకే స్కూల్
March 15, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏపీలో ఎండలు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం మార్చి 16 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఉదయం 7:45…
Read Moreఇది షాకింగ్ మర్డర్ కేసు! నాన్నను అమ్మ చంపేసిందని కూతురు బయటపెట్టిన రహస్యం.
March 15, 2026 | Andhra Pradesh
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు: భర్తను హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించిన భార్య – ప్రియుడి సహాయంతో దిండు పెట్టి చంపి మద్యం ఫలితంగా చూపించిన ఖతిజా…
Read Moreద్విచక్రవాహనం నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి
March 15, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఘటన పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని బోర్ చేయించాడు.మెకానిక్ ద్విచక్ర వాహనాన్ని…
Read Moreలోక్ అదాలత్లో 416 కేసులు పరిష్కారం
March 14, 2026 | Andhra Pradesh
రూ.19.50 లక్షల పరిహారం పంపిణీ పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు కోర్టు ఆవరణంలో సీనియర్ సివిల్జడ్జి ఆరీఫాషేక్ ఆధ్వర్యంలో 416 కేసులను శనివారం పరిష్కరించారు. ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్జడ్జి సుభాన్…
Read Moreవక్ఫ్ బోర్డు ఆస్తులను మనమే కాపాడుకోవాలి
March 14, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: రాష్ట్రం, దేశంలో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులను మనమే కాపాడుకోవాలిఆస్తులను మనమే కాపాడుకోవాలని ఎంపి మిధున్రెడ్డి సూచించారు. శనివారం ఆయన ఇఫ్తార్ విందులో ముస్లింలతో కలసి…
Read Moreముస్లిం రుణం తీర్చుకోలేం
March 14, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ముస్లింలకు ఎంత సేవ చేసిన వారి రుణం తీర్చుకోలేమని వైఎస్సార్సిపి రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డి…
Read Moreదారుణం.. భార్యను చంపిన భర్త…
March 14, 2026 | Andhra Pradesh
ములుగు ముచ్చట్లు: ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పెద్దాపూర్లో దారుణం జరిగింది. భర్త గోదారి రాజ సమ్మయ్య తన భార్య సంధ్యను హత్య చేశాడు. అనంతరం వెంకటాపూర్…
Read Moreఏపీ పదో తరగతి విద్యార్థులకు ఊరట.. ‘నిమిషం’ టెన్షన్ లేదు, కాకపోతే కండిషన్స్ అప్లై
March 14, 2026 | Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభంకానున్నాయి. మొత్తం 6,40,916మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తం 3,415 పరీక్ష కేంద్రాలు…
Read Moreఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లికి వరుడు నిరాకరించడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి, కుమార్తె బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన!
March 14, 2026 | Andhra Pradesh
బాపట్ల ముచ్చట్లు: మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామం బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… స్థానిక బిసి కాలనీకి చెందిన సిరికొండ శ్రీనివాసరావు, సుజాత(46) దంపతులకు ఒక…
Read Moreతెలంగాణలో ఇవాళ్టి నుంచే టెన్త్ ఎగ్జామ్స్
March 14, 2026 | Andhra Pradesh
తెలంగాణ ముచ్చట్లు: ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు పరీక్షలు ఐదు నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులకు అనుమతి రాష్ట్రవ్యాప్తంగా 2676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.…
Read More