Category: Andhra Pradesh
4956 posts
పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి, 100 మందికి పైగా గాయాలు
July 16, 2026 | Andhra Pradesh
ఒడిశా ముచ్చట్లు: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాట వల్ల డజన్ల కొద్దీ భక్తులు ఆసుపత్రి పాలయ్యారు. అకస్మాత్తుగా దర్శనంకోసం భారీ సంఖ్యలో…
Read Moreభద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీపీ వీసీ సజ్జనర్
July 16, 2026 | Andhra Pradesh
గోల్కొండ ముచ్చట్లు: గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి బోనం సమర్పణను పురస్కరించుకుని హైదరాబాద్ పోలీస్ కమిషనర్…
Read Moreస్వచ్ఛంద రక్తదానం మానవత్వానికి చిరునామ
July 16, 2026 | Andhra Pradesh
విజయనగరం ముచ్చట్లు: విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం రెవిన్యూ హాలులో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్…
Read Moreఅబ్బ.. సల్లటి వార్త! తెలంగాణలో రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే..
July 16, 2026 | Andhra Pradesh
తెలంగాణ ముచ్చట్లు: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడటంతో తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ…
Read Moreకీలకమైన అంశాలపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం
July 16, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ముగిసిన పార్లమెంటరీ పార్టీ సమావేశం వైఎస్ జగన్ కామెంట్స్.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం: వాటికోసం గళం విప్పండి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇదివరకే…
Read Moreఎస్టీవోను సన్మానించిన విశ్రాంత ఉద్యోగులు
July 16, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు ఎస్టీవోగా నియమితులైన వసంతరాంబాబును విశ్రాంత ఉద్యోగులు కలసి సన్మానించారు. గురువారం ఎస్టీవో పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయనను సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి, నారాయణరెడ్డి, సాగర్రెడ్డిలు…
Read Moreకూలీలకు ప్రతి రోజు రూ.700 లు చెల్లించాలి
July 16, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: వర్షాలు లేక గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలు పనులు లేక అలమటిస్తున్నారని, అలాంటి వారికి పనులు కల్పించి, రోజుకు రూ.700లు చొప్పున కూలీ చెల్లించాలని వ్యవసాయకార్మిక…
Read Moreఎస్టీవోను సన్మానించిన విశ్రాంత ఉద్యోగులు
July 16, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు ఎస్టీవోగా నియమితులైన వసంతరాంబాబును విశ్రాంత ఉద్యోగులు కలసి సన్మానించారు. గురువారం ఎస్టీవో పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయనను సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి, నారాయణరెడ్డి, సాగర్రెడ్డిలు…
Read Moreరెండు నెలలుగా మరమ్మతులకు నోచుకోని బోరు రెడీ
July 16, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని శాంతినగర్లో రెండు నెలలుగా మంచినీటి బోరు మరమ్మతులకు నోచుకోలేదు. ఈవిషయాన్ని తెలుగుముచ్చట్లు వెబ్సైట్నందు ఈనెల 13న ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించారు.…
Read Moreకూటమి ప్రభుత్వం రజకులను ఎస్టీలుగా గుర్తించాలి
July 16, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి మేరకు రజకులను ఎస్టీలుగా గుర్తిస్తూ అసెంబ్లిలో తీర్మాణం చేసి, కేంద్రానికి నివేదికలు పంపాలని రజక సంఘ రాష్ట్ర…
Read More