Category: Andhra Pradesh
6289 posts
ఏపీ విజనరి సీఎం చంద్రబాబును కలిసిన కొణిదల నాగబాబు దంపతులు
August 29, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏపీ జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు దంపతులు సీఎం చంద్రబాబును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం…
Read Moreపోస్టాఫీసుల్లో 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
August 29, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 25,000కు పైగా పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్…
Read Moreకొత్త గ్యాస్ కనెక్షన్లకు నిరీక్షణ తప్పదా!
August 29, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: దేశవ్యాప్తంగా కొత్త ఎల్పీజీ కనెక్షన్ల జారీలో జాప్యం కొనసాగుతోంది. మార్చి నుంచి న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో కొత్త డొమెస్టిక్ గ్యాస్…
Read Moreపెట్రోల్/డీజిల్ బండిని ‘EV’గా మార్చాలనుకుంటున్నారా?
August 29, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, కొత్త ఈవీలు కొనడానికి అధిక డబ్బు అవసరం.…
Read Moreబైక్ చేతిలో ఉంటే హీరోలు కాదు
August 29, 2026 | Andhra Pradesh
.. భవిష్యత్తు చేతిలో ఉంటేనే అసలైన హీరోలువరదయ్యపాలెంలో మైనర్ యువకుల,విద్యార్థుల బైక్ రైడింగ్పై ఎవరి బాధ్యత? సత్యవేడు ముచ్చట్లు: తల్లిదండ్రుల ముచ్చటాపిల్లల మూర్ఖపు సరదానా.అధికారుల నిర్లక్ష్యమాప్రమాదం జరిగితే…
Read Moreఉరేసుకుని చేనేత కార్మికుడు ఆత్మహత్య
August 28, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం, నీరుగట్టుపల్లె మారుతి నగర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. అక్కడ నివాసం ఉంటున్న చేనేత కార్మికుడు భాష తాను ఉంటున్న…
Read Moreప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాలి
August 28, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: భారత ఎన్నికల సంఘం క ల్పించిన అవకాశాన్ని ప్రతి ఒక్క పౌరుడు సద్వినియోగం చేసుకొని ఓటరుగా నమోదు చేసుకోవాలని నియోజకవర్గ ఈఆర్వో చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. శుక్రవారం…
Read Moreఎన్సిసి విద్యార్థుల ఘన విజయం
August 28, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని శుభారాం డిగ్రీ కళాశాలలో ఎన్సిసి విద్యార్థులు బి,సి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వెహోత్తం 14 మంది విద్యార్థులు ఎ గ్రేడ్లో ఉత్తీర్ణత…
Read Moreవాహనాలు తనిఖీ
August 28, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని ముంబై-చెన్నై జాతీయ రహదారిలో ఎంవిఐ సుప్రియ వాహనాలను తనిఖీ చేశారు. శుక్రవారం వాహనాల తనిఖీలలో భాగంగా ఓవర్లోడ్, సరైన రికార్డులు లేని వాహనాలను సీజ్…
Read Moreపాఠశాల వంట గదికి స్థలం విరాళం
August 28, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని తాటిమాకులపాళెంలోని ప్రభుత్వ పాఠశాలకు వంటగది నిర్మాణం కోసం దాత రాణెమ్మ రూ.25 లక్షలు విలువైన సొంత స్థలాన్ని విరాళంగా అందించారు. అలాగే 15 రోజుల్లో…
Read More