Category: Andhra Pradesh
4908 posts
రైలుకు అడ్డు వెళ్లి వ్యక్తి ఆత్మహత్య.
July 16, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతి చంద్రగిరి రైల్వే మార్గం లోని విద్యానగర్ సమీపంలో ఘటన. మృతుడు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం, ఖత్రా కు చెందిన కార్తిక్ (28) గా…
Read Moreజిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో తిరుపతి జిల్లా పోలీసుల మరో కీలక అడుగు.
July 16, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న తిరుపతి జిల్లా పోలీసు శాఖ, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఆధ్వర్యంలో నేర నియంత్రణకు…
Read Moreపూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి, 100 మందికి పైగా గాయాలు
July 16, 2026 | Andhra Pradesh
ఒడిశా ముచ్చట్లు: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాట వల్ల డజన్ల కొద్దీ భక్తులు ఆసుపత్రి పాలయ్యారు. అకస్మాత్తుగా దర్శనంకోసం భారీ సంఖ్యలో…
Read Moreభద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీపీ వీసీ సజ్జనర్
July 16, 2026 | Andhra Pradesh
గోల్కొండ ముచ్చట్లు: గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి బోనం సమర్పణను పురస్కరించుకుని హైదరాబాద్ పోలీస్ కమిషనర్…
Read Moreస్వచ్ఛంద రక్తదానం మానవత్వానికి చిరునామ
July 16, 2026 | Andhra Pradesh
విజయనగరం ముచ్చట్లు: విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం రెవిన్యూ హాలులో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్…
Read Moreఅబ్బ.. సల్లటి వార్త! తెలంగాణలో రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే..
July 16, 2026 | Andhra Pradesh
తెలంగాణ ముచ్చట్లు: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడటంతో తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ…
Read Moreకీలకమైన అంశాలపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం
July 16, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ముగిసిన పార్లమెంటరీ పార్టీ సమావేశం వైఎస్ జగన్ కామెంట్స్.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం: వాటికోసం గళం విప్పండి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇదివరకే…
Read Moreఎస్టీవోను సన్మానించిన విశ్రాంత ఉద్యోగులు
July 16, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు ఎస్టీవోగా నియమితులైన వసంతరాంబాబును విశ్రాంత ఉద్యోగులు కలసి సన్మానించారు. గురువారం ఎస్టీవో పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయనను సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి, నారాయణరెడ్డి, సాగర్రెడ్డిలు…
Read Moreకూలీలకు ప్రతి రోజు రూ.700 లు చెల్లించాలి
July 16, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: వర్షాలు లేక గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలు పనులు లేక అలమటిస్తున్నారని, అలాంటి వారికి పనులు కల్పించి, రోజుకు రూ.700లు చొప్పున కూలీ చెల్లించాలని వ్యవసాయకార్మిక…
Read Moreఎస్టీవోను సన్మానించిన విశ్రాంత ఉద్యోగులు
July 16, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు ఎస్టీవోగా నియమితులైన వసంతరాంబాబును విశ్రాంత ఉద్యోగులు కలసి సన్మానించారు. గురువారం ఎస్టీవో పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయనను సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి, నారాయణరెడ్డి, సాగర్రెడ్డిలు…
Read More