Category: Andhra Pradesh
5436 posts
టిడిపి యువ నాయకుడికి దేహశుద్ధి …?!
July 29, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతి జిల్లా పుల్లంపేటలో టిడిపి యువ నాయకుడిని అంటూ రెచ్చిపోతున్న ఓ ఆకతాయికి నిన్న రాత్రి కొంతమంది దేహశుద్ధి చేసినట్లు తెలిసింది. పుల్లంపేట మండలం…
Read Moreవారసత్వ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
July 29, 2026 | Andhra Pradesh
.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగనక్కర్లేదు అమరావతిముచ్చట్లు: వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్ విధానం అమలు రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే రెవెన్యూ రికార్డుల్లో వారసుల పేర్లు మ్యుటేషన్…
Read Moreఎర్రచందనం స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష – రూ.6లక్షల జరిమానా
July 29, 2026 | Andhra Pradesh
శేషాచలం ముచ్చట్లు: ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షలు జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి…
Read Moreయాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం
July 29, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) అమెండ్మెంట్ బిల్లు’కు ఆమోదం…
Read Moreసీపీఐ పాదయాత్ర ఛలో ఢిల్లీ జయప్రదం చేయండి…
July 29, 2026 | Andhra Pradesh
సిపిఐ జిల్లా కార్యదర్శి పి మహేష్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప …. అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక పాలననునిరసిస్తూ…
Read Moreటీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం
July 29, 2026 | Andhra Pradesh
తెలంగాణ ముచ్చట్లు: వారానికోసారి మిడ్ డే మీల్ గా చికెన్ బిర్యానీ సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపిన టీవీకే. Tags: Key decision by the TVK…
Read Moreసామాన్యులకు మరో షాక్.. భారీగా పెరిగిన బియ్యం ధరలు.. ఎంతంటే..?
July 29, 2026 | Andhra Pradesh
తెలంగాణ ముచ్చట్లు: తెలంగాణలో సామాన్యులకు షాకింగ్ న్యూస్. బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ఎల్నివో ప్రభావంతో పంట దిగుబడి తగ్గిపోతుందనే ఆందోళనలు రేకెత్తుతున్నాయి. దీని వల్ల వ్యాపారులు బియ్యాన్ని…
Read Moreరేషన్ కార్డు ఉన్నవారికి ఇదే లాస్ట్ ఛాన్స్.. మూడ్రోజులే టైమ్.. ఈ పని చేయకపోతే కార్డు కట్..
July 29, 2026 | Andhra Pradesh
తెలంగాణ ముచ్చట్లు: తెలంగాణలో రేషన్ కార్డు ఉందా..? రేషన్ కార్డులో మీ పేరు ఉందా..? అయితే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలి. కేవలం మూడు రోజులు మాత్రమే…
Read Moreభూగర్భ గణనశాఖ అధికారులపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు..!
July 29, 2026 | Andhra Pradesh
పల్నాడు ముచ్చట్లు: బోర్లకు విద్యుత్ కనెక్షన్ కోసం రైతు నుండి ఒక్కో బోరుకు రూ.10 వేలు లంచం డిమాండ్ చేసిన అధికారులు. ఈ అంశంపై కలెక్టర్ కృత్తికా…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
July 29, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం వరకు 78,709 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read More