Category: Andhra Pradesh
1909 posts
కోర్టుకు హాజరుకాని నిందితుల అరెస్టు
March 18, 2026 | Andhra Pradesh
భీమారం ముచ్చట్లు: కోర్టుకు హాజరుకాని నిందితుల అరెస్టు భీమారం పోలీస్ స్టేషన్ లో 2024లో నమోదైన కేసులో కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న ఏ.…
Read Moreవార్త రాసేవాడికి గౌరవం లేకపోతే… ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది!”
March 18, 2026 | Andhra Pradesh
తెలంగాణ ముచ్చట్లు: తెలంగాణలో జర్నలిజం అంటే కేవలం ఫీల్డ్లో తిరిగేవాళ్లదే కాదు… డెస్క్పై కూర్చొని వార్తను ప్రజలకు అందించే వాళ్లది కూడా అదే బాధ్యత! “వార్త రాసేవాడికి…
Read Moreతహశీల్దార్ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం..
March 18, 2026 | Andhra Pradesh
చిలకలూరి ముచ్చట్లు: చిలకలూరిపేట స్థానిక తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరాన్నితహశీల్దార్ మొహమ్మద్…
Read Moreమదనపల్లెలో నూతన ఎస్పీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన డిఐజి
March 18, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బుధవారం నూతన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించారు. నూతన ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవానికి…
Read Moreమదనపల్లెకు చేరుకున్న డీఐజీ కోయ ప్రవీణ్
March 18, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: కర్నూల్ రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ బుధవారం ఉదయం మదనపల్లె కొత్త ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. కార్యాలయం వద్దకు వచ్చిన డిఐజి కి…
Read Moreసర్వేయర్ల సమస్యలను పరిష్కరిస్తాం
March 17, 2026 | Andhra Pradesh
-జిల్లాఅధ్యక్షుడు శ్రీనివాసులునాయక్ పుంగనూరుముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలోని సర్వేయర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని సర్వేయర్ల సంఘ నూతన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులునాయక్ తెలిపారు. మంగళవారం నూతనంగా…
Read Moreభూ గర్భజలాలను జాగ్రత్తగా వినియోగించుకోండి
March 17, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: అడుగంటిపోతున్న భూగర్భజలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఏడిఏ శివకుమార్ సూచించారు. మంగళవారం మండలంలోని అరవపల్లె గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలు విడుదల…
Read Moreతామర పురుగు నివారణకు వేపనూనేను వినియోగించాలి
March 17, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: రైతులు మామడి, టమోటా పంటలపై వస్తున్న తామరపురుగు నివారణకు వేపనూనే లేదా ట్రేసర్మందు వినియోగించుకోవాలని ఉధ్యానపరిశోధనశాస్త్రవేత్త దత్తారెడ్డి తెలిపారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలోహెచ్వో వరప్రసాద్ ఆధ్వర్యంలో…
Read Moreబాధిత కుటుంభానికి ఆర్థిక సహాయం
March 17, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని నాయిబ్రాహ్మణ కుటుంభానికి చెందిన మురళి, రేవతి దంపతుల పిల్లలు , వారి తండ్రి చనిపోవడం బాధకరమని టీటీడీ బోర్డు సభ్యులు , రాష్ట్ర నాయిబ్రాహ్మణ…
Read Moreపుంగనూరు మున్సిపాలిటిలో ఎనలేని అభివృద్ధి
March 17, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: వైఎస్సార్సిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డి కృషి ఫలితంగా మున్సిపాలిటిని అన్ని విధాలుగా…
Read More