Category: Andhra Pradesh
2000 posts
ఉరుసులో ఖవ్వాలి పాటల పోటీల జోరు
April 12, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు సమీపంలోని చీమనపల్లె వద్ద వెలసియున్న హజ్రత్జాన్పాక్షావలిబాబా, ఫకీర్షావలిబాబా వారి ఉరుసు మహ్గత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగే ఉరుసు కోసం…
Read Moreడెకరేషన్ సామగ్రి గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం
April 12, 2026 | Andhra Pradesh
తెలంగాణ ముచ్చట్లు: హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డెకరేషన్ సామగ్రి నిల్వ ఉంచిన గోదాంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో…
Read Moreబాలికపై అఘాయిత్యం ఘటన కలకలం
April 12, 2026 | Andhra Pradesh
లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు: లక్కిరెడ్డిపల్లి మండలంలో బాలికపై అఘాయిత్యం జరిగిన ఘటన కలకలం రేపింది. దప్పేపల్లి పంచాయతీ మేడిమాకుల గుంత గ్రామానికి చెందిన పదవ తరగతి చదువుతున్న బాలికను…
Read Moreకుక్కల దాడిలో దుప్పి మృతి
April 12, 2026 | Andhra Pradesh
వీరబల్లి ముచ్చట్లు: వీరబల్లి మండలం గడికోట గ్రామం పెద్దూర్లో కొండపై నుంచి నీటి కోసం దిగిన దుప్పిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది.…
Read Moreయూపీఐ పేమెంట్స్కు పదేళ్లు పూర్తి.. 49 శాతం వాటాతో భారత్దే అగ్రస్థానం..!
April 12, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ❇️భారత డిజిటల్ చెల్లింపుల (Digital Payments) వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఇవాళ్టితో పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ…
Read Moreరగులుతున్న గుడిసివారిపల్లె: నిప్పు పెట్టడంతో కాలుతున్న బైక్
April 12, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మండలం, గుడిసి వారిపల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాలు పరస్పర దారులు చేసుకుని…
Read Moreఅమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలం..
April 12, 2026 | Andhra Pradesh
అర్ధాంతరంగా చర్చలు ముగించి వెళ్లిపోయిన జేడీ వాన్స్ బృందం అమెరికా ముచ్చట్లు: ❇️పశ్చిమాసియా యుద్ధాన్ని(US-Iran war) ముగించేందుకు చేపట్టిన చర్యలు విఫలమైనట్లుగా కనిపిస్తున్నది. ప్రపంచ ఇంధన మార్కెట్లను…
Read More2025-26లో రికార్డు స్థాయిలో తిరుమల
April 12, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: 📍శ్రీవారి దర్శనాలు2023-24, 2024-25లో..రోజుకు శ్రీవారిని 📍దర్శించుకున్న 70వేల మంది భక్తులు 📍2025-26లో రోజుకు 73 వేలకు చేరిన భక్తుల సంఖ్య 📍గతంతో పోలిస్తే 4.57శాతం…
Read Moreకడప తాలూకా సిఐ గా ఒంటిమిట్ట సిఐ నరసింహ రాజు
April 12, 2026 | Andhra Pradesh
కడప ముచ్చట్లు: ప్రస్తుత సిఐ రెడ్డప్ప ను విఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ.. ఇటీవల అలంఖాన్ పల్లె లో దస్తగిరి అనే వ్యక్తిని గంజాయి…
Read More87 లక్షల రూపాయలు గోల్ మాల్
April 12, 2026 | Andhra Pradesh
పల్నాడు ముచ్చట్లు: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోఎటిఎంలలో పెట్టాల్సిన 87 లక్షల రూపాయలు గోల్ మాల్ CMS ఉద్యోగి డబ్బులు మాయం చేసినట్లు గుర్తించిన బ్యాంకు అధికారులు…
Read More