May 14, 2026
Explore
నరసరావుపేట మున్సిపల్ కమిషనర్‌పై కేసు నమోదు..!

నరసరావుపేట మున్సిపల్ కమిషనర్‌పై కేసు నమోదు..!

May 14, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తనపై ప్రొద్దుటూరు పీఎస్‌లో కేసు నమోదు.

స్కూల్ టీచర్ అంశంలో, ఓ మహిళను దూషించినట్లు ఆరోపణలు.

కోర్టు ఉత్తర్వులతో, రమ్య కీర్తనతో పాటు స్కూల్ టీచర్‌పైనా కేసు నమోదు.

Tags: Case Registered Against Narasaraopeta Municipal Commissioner!