అమరావతి ముచ్చట్లు:
- 🔹తల్లికి వందనం పథకం పై విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ప్రకటన
- 🔹2026-27 విద్యా సం. కు గాను 78లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
- 🔹పాఠశాల విద్యా శాఖ, ఇంటర్మీడియట్ బోర్డు నుండి ప్రభుత్వానికి అందిన విద్యార్థుల డేటా
- 🔹సదరు డేటాను స్వర్ణ గ్రామం వార్డ్ సిబ్బంది ద్వారా తనిఖీ
- 🔹స్వర్ణ గ్రామంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ , స్వర్ణ వార్డులో వార్డు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీలకు తనిఖీ బాధ్యత.
- 🔹ఇప్పటివరకు 2025-26 విద్యా సం. కు గాను 3 విడతల్లో 66.57 లక్ష లకు పైగా విద్యార్థులకు, రూ.8,711 కోట్లకు పైగా నిధులు విడుదల
- 🔹నాలుగో విడత ప్రక్రియ కొనసాగుతున్నట్టు ప్రకటించిన కోన శశిధర్
Tags; 7.8 Million Students in AP to Soon Benefit from ‘Thalliki Vandanam’ Scheme