పల్నాడు ముచ్చట్లు:
నరసరావుపేట (మండలంలోని) కాకాని సమీపంలో సోమవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది.
చేపల చెరువులో మేత వేసేందుకు పడవపై వెళ్లిన ముగ్గురు కూలీలలో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు.
మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Boat Capsizes: Two Laborers Meet Tragic End