May 7, 2026
Explore
ఆంధ్రప్రదేశ్ లోని డ్వాక్రా మహిళల కుమార్తెలకు శుభవార్త..!

ఆంధ్రప్రదేశ్ లోని డ్వాక్రా మహిళల కుమార్తెలకు శుభవార్త..!

May 7, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 23, 2026న సీఎం చంద్రబాబు చేతులమీదుగా “కల్యాణలక్ష్మి” పథకం ప్రారంభించనుంది.

కేవలం 4% (పావలా వడ్డీ) వడ్డీతో రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం.

48 గంటల్లో రుణ ప్రాసెసింగ్.. గరిష్ఠంగా 48 వాయిదాల్లో రుణం చెల్లింపు.

Tags: Good news for the daughters of DWCRA women in Andhra Pradesh!