అమరావతిముచ్చట్లు:
అమరావతిలో ఈ నెల 7, 8 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సదస్సు జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనలో మెరుగుదల వంటి అంశాలపై సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం.
Tags:District Collectors’ Conference on the 7th and 8th of this month.