April 30, 2026
Explore
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

April 30, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

31 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు..

టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం..

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,362 మంది భక్తులు..

శ్రీ వారికి తలనీలాలు సమర్పించిన 29,166 మంది భక్తులు ..

శ్రీ వారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు

Tags: Crowds of devotees continue in Tirumala.