అమరావతి ముచ్చట్లు:
నేడు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జడ్. చింతువ గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన
రెన్యువబుల్ సోలార్ కంపెనీ 4,200 కోట్లతో 6 గిగా వాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యం కలిగిన క్లీన్ ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపనలో పాల్గొననున్న సీఎం
2,100 మందికి ఉపాధి కల్పించనున్న ప్లాంట్.
Tags: CM Chandrababu to lay the foundation stone for another massive project in North Andhra today.