April 25, 2026
Explore
మణిపాల్ ఆస్పత్రి నుంచి విజయవాడకు వెళ్లిపోయిన ఏపీ గవర్నర్

మణిపాల్ ఆస్పత్రి నుంచి విజయవాడకు వెళ్లిపోయిన ఏపీ గవర్నర్

April 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

వైద్య పరీక్షల్లో కిడ్నీలో రాళ్లు గుర్తించిన వైద్యులు..

శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని చెప్పిన వైద్యులు

ఇవాళ ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయని.. మరోసారి ఆసుపత్రికి వస్తానని చెప్పి వెళ్లిపోయిన గవర్నర్

ఉదయం కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన గవర్నర్ అబ్దుల్ నజీర్

Tags:AP Governor leaves Manipal Hospital for Vijayawada.