అమరావతిముచ్చట్లు:
వైద్య పరీక్షల్లో కిడ్నీలో రాళ్లు గుర్తించిన వైద్యులు..
శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని చెప్పిన వైద్యులు
ఇవాళ ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయని.. మరోసారి ఆసుపత్రికి వస్తానని చెప్పి వెళ్లిపోయిన గవర్నర్
ఉదయం కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన గవర్నర్ అబ్దుల్ నజీర్
Tags:AP Governor leaves Manipal Hospital for Vijayawada.