పల్నాడు ముచ్చట్లు:
దాచేపల్లిలో గురువారం రాత్రి జరిగిన ఘర్షణ ఘటనలో 8 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ రాజేశ్ తెలిపారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..,
క్షణికావేశంలో యువకులు ఓ వ్యక్తిపై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు.
చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోవద్దని, వివాదాలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.
Tags: Attempted Murder Case Filed Against Eight People Who Attacked in a Fit of Rage