మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లెలో ఇద్దరు కూలీల మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్కు కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. 2వ ఏడీజే కోర్టు జడ్జి సూర్యనారాయణ ఈ మేరకు తీర్పు వెల్లడించారు.
2018లో గుట్టవారిపల్లి వద్ద సమ్మర్ స్టోరేజ్ నిర్మాణ సమయంలో ట్రాక్టర్ను నిర్లక్ష్యంగా నడిపి బోల్తా పడేలా చేసిన ఘటనలో తెలంగాణకు చెందిన ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు మూడేళ్ల కారాగార శిక్ష విధించింది.
Tags: Driver who caused the deaths of two sentenced to three years in prison