April 24, 2026
Explore
ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు…

ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు…

April 24, 2026 | Andhra Pradesh

.లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. ఒకరు మృతి

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లా తాల్వాయిపాడు జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి.

ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: Series of Bus Accidents in AP