April 21, 2026
Explore
గ్రంధాలయాలను అభివృద్ధి చేస్తాం

గ్రంధాలయాలను అభివృద్ధి చేస్తాం

April 21, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

ఉమ్మడి జిల్లాలో గల గ్రంధాలయాలను అభివృద్ధి చేస్తామని గ్రంధాలయ చైర్మన్‌ గురువారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక గ్రంధాలయాన్ని సందర్శించారు. గ్రంధాలయ అధికారులు , విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులతో కలసి పలు విషయాలపై చర్చించారు.

Tags: We will develop libraries.