అనకాపల్లి ముచ్చట్లు:
ఆరుగురికి తీవ్రగాయాలు, పలువురికి స్వల్పగాయాలు.. క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలింపు..!
భువనేశ్వర్ నుంచి 38 మంది ప్రయాణికులతో చెన్నై వెళ్తున్న బస్సు.
డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని ప్రయాణికుల ఆరోపణ..!
Tags: Private Travels Bus Overturns Near Nakkapalli Junction!