ఢిల్లీ ముచ్చట్లు:
రూ.9,889 కోట్లతో రాజమండ్రి-విశాఖ 3, 4 రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు.. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు..!
రూ.13 వేల కోట్లతో సావరిన్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు.
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకానికి రూ.3 వేల కోట్లు కేటాయింపు.
Tags: Union Cabinet’s Key Decisions!