నిడదవోలు ముచ్చట్లు:
2024లో మేము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో ఎక్కడచూసినా చెత్త పేరుకుపోయింది..!
గత ప్రభుత్వం చెత్తను పోగువేసి పోయింది.. భూమ్మీద, భూమి లోపల కూడా చెత్తతో నింపేశారు..!
మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
అందుకే, ప్రతి శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
: ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
Tags: We are putting the state—which was devastated during the YCP regime—back on track.