April 16, 2026
Explore
నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి తల్లిని చంపిన కొడుకు

నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి తల్లిని చంపిన కొడుకు

April 16, 2026 | Andhra Pradesh

బెంగళూరు ముచ్చట్లు:

బెంగళూరులోని RR నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

పక్షవాతంతో బాధపడుతున్న 75 ఏళ్ల తల్లిని ఆమె కుమారుడు వెంకటేష్ కనికరం లేకుండా అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి హత్య చేశాడు.

తల్లి సంరక్షణ భారంగా మారిందనే కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఘటనాస్థలంలోనే వృద్ధురాలు మృతి చెందగా, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags: Son Kills Mother by Pushing Her from the Fourth Floor