మంత్రాలయం ముచ్చట్లు:
మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు.
కర్ణాటకకు చెందిన 8 మంది మృతి చెందడం బాధాకరమని తెలిపారు; గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Tags: SP Vikrant Patil inspects the road accident site.