: సీఎం చంద్రబాబు ఆదేశాలు
అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, విజిలెన్స్ కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా స్థానంలో నీరభ్ కుమార్ను నియమించారు.
ఈ నియామకానికి సీఎం ఆమోదం తెలిపారు. త్వరలోనే గవర్నర్ ద్వారా నియామక ఉత్తర్వులు జారీ అవుతాయని అధికారులు వెల్లడించారు.
ఈ మార్పు రాష్ట్ర పరిపాలనలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
Tags: Neerabh Kumar Appointed as Vigilance Commissioner