April 14, 2026
Explore
ఇకపై లోక్ సభలో 850 స్థానాలు

ఇకపై లోక్ సభలో 850 స్థానాలు

April 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఈ నెల 16న పార్లమెంట్‌లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం.రాష్ట్రాలకు 815 ఎంపీ స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలకు పెంచే అవకాశం.

Tags: From now on, 850 seats in the Lok Sabha.