పుంగనూరుముచ్చట్లు:
అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు అయూబ్ఖాన్, నానబాలకుమార్, నరసింహులు కలసి సీఐ సుబ్బరాయుడుకు ఫిర్యాదు చేశారు. సోమవారం అయూబ్ఖాన్ మాట్లాడుతూ బిజెపిని , ఆర్ఎస్ఎస్ల గురించి ఖార్గే ఆరోపణలు చేసినందుకు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Tags; Action must be taken against Kharge.