అమరావతిముచ్చట్లు:
1986 ఏప్రిల్ 13న ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ నవోదయ విద్యాలయ సమితిని ప్రారంభించారు.
నాటినుండి నేటిదాకా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను సమాజంలో ఉన్నత స్థాయిలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత ఈ విద్యాలయది.
నవోదయ ఎంట్రన్స్ లో సీటు సాధించడం ఒక గొప్ప అచీవ్మెంట్ గా భావిస్తారు.
ఘనత వహించిన జవహర్ నవోదయ ఫౌండేషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ…
Tags: 40 spring newness