April 11, 2026
Explore
మదనపల్లెలో తమిళనాడు వాసి ఆత్మహత్య

మదనపల్లెలో తమిళనాడు వాసి ఆత్మహత్య

April 11, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మదనపల్లె రామారావు కాలనీలో అద్దెకు ఉంటూ, స్థానికంగా ఉన్న ఓ టీ హోటల్లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఏ కష్టం వచ్చిందో ఏమో..? శనివారం ఉదయం తను ఉంటున్న ఇంటిలోనే ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Tamil Nadu Native Commits Suicide in Madanapalle