March 11, 2026
Explore

March 11, 2026 | Andhra Pradesh

ఎంపిచే ఆర్థిక సహాయం

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని రాగానిపల్లెకి చెందిన నరసింహులుకు రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి రూ.3 లక్షలు మంజూరు చేయించారు. బుధవారం ఈ మేరకు పిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును నరసింహులు కుటుంభానికి అందజేశారు. ఈ సందర్భంగా నరసింహులు ఎంపికి , ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags: Financial assistance from MP