ఖాజీపేట ముచ్చట్లు:
ఖాజీపేట టౌన్ అగ్రహారం లో కీర్తన అనే విద్యార్థిని గొంతు కోసి చంపిన మరొక వ్యక్తి.. చికిత్స నిమిత్తం కడపకు తీసి వెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. హత్య చేయడానికి కారకుడైన ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్(19) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
Tags: Another individual slits a female student’s throat and kills her.