వరంగల్ ముచ్చట్లు:
9ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూసాం.. ఇక ఓపిక లేదు అంటూ కోర్టు ఆవరణలోనే విలపించిన రిషితేశ్వరి తల్లి
వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జులై 14న ఏపీ నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది.
ర్యాగింగ్, వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతున్నారు.
తాజాగా కేసును కొట్టేయడంతో వారు కోర్టు ఆవరణలో బోరున విలపించారు..
Tags; Rishiteshwari’s mother wept right within the court premises.