April 6, 2026
Explore
మంగళగిరిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..!

మంగళగిరిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..!

April 6, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు:

అమృత యూనివర్సిటీ హాస్టల్ గదిలో ఉరేసుకున్న విద్యార్థిని.

విద్యార్థిని మృతదేహం ఎయిమ్స్‌కు తరలింపు.

మృతురాలు బీటెక్ నాలుగో సంవత్సరం విద్యార్థిని శ్రీవల్లి శ్వేతగా గుర్తింపు.

Tags: B.Tech Student Commits Suicide in Mangalagiri!