April 6, 2026
Explore
వల్లూరు మండలం పుష్పగిరి పెన్నా నదిలో ముగ్గురి గల్లంతు..!

వల్లూరు మండలం పుష్పగిరి పెన్నా నదిలో ముగ్గురి గల్లంతు..!

April 6, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

షార్ట్ ఫిల్మ్ తీసుకునేందుకు వచ్చిన ముగ్గురు యువకులు.

ఇద్దరి మృతదేహాల లభ్యం.. మరో మృతదేహం కోసం గాలిస్తున్న పోలీసులు.

గల్లంతైన వారు హరిబాబు, హర్షవర్ధన్, కృష్ణచైతన్యలు.. అన్నమయ్య, చిత్తూరు, కడప వాసులుగా గుర్తింపు.

Tags: వల్లూరు మండలం పుష్పగిరి పెన్నా నదిలో ముగ్గురి గల్లంతు..!