April 6, 2026
Explore
ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.

ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.

April 6, 2026 | Andhra Pradesh

పలమనేరు ముచ్చట్లు:

బెంగళూరు నుంచి తిరుపతి కు వస్తున్న సమయంలో పలమనేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

తిరుపతి కోర్టు లో పనిచేయు చున్న యుగంధర్ జూనియర్ అసిస్టెంట్,
హరీష్.

బెంగళూరు లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో జరిగిన ఘటన.

పలమ నేరు గంగవరం సమీపంలో ముందర వెళుతున్న లారీ ఉన్నట్లుండి ఆగడంతో వెనుక వస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం.

మృతి చెందగా మరో నలుగురికి గాయాలు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలింపు.

Tags: Two killed in horrific road accident.