April 2, 2026
Explore
అమరావతి బిల్లు ప్రవేశపెట్టిన నిత్యానంద రాయ్

అమరావతి బిల్లు ప్రవేశపెట్టిన నిత్యానంద రాయ్

April 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రాజ్య సభలో అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఐదేళ్ల అనిశ్చితికి తెరదించుతూ.. విభజన చట్టంలోని అంశాలకు అనుగుణంగా రాజధాని నిర్మాణానికి కేంద్రం పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ బిల్లు ఆమోదంతో అమరావతికి రాజ్యాంగపరమైన రక్షణ లభించనుంది.

Tags: Nityanand Rai introduces the Amaravati Bill.