పుంగనూరుముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని నగరివీధిలో గల యూపీ స్కూల్లో గురువారం మధ్యాహ్న భోజనాన్ని ఫుడ్సేఫ్టి ఇన్స్పెక్టర్ గురులక్ష్మీ తనిఖి చేశారు. బుధవారం సాంబారులో బల్లిరావడం పాఠకులకు విధితమే. దీనిపై ఆమె పాఠశాలను, వంటగదిని , సరుకులతో పాటు నూనెలు, శుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. ఇందుకు సంబంధించి విచారణ చేశామని, వైద్యుల రిపోర్టును పరిశీలించి జిల్లా కలెక్టర్కు నివేదికలు పంపి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Tags; Food safety officers inspect the school