ఢిల్లీ ముచ్చట్లు:
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన వెంటనే చర్చకు అనుమతించాలని స్పీకర్ను కోరిన టీడీపీ ఎంపీలు.
మధ్మాహ్నం ఒంటిగంట తర్వాత చర్చకు అనుమతిస్తానని తెలిపిన స్పీకర్ ఓం బిర్లా.
Tags: TDP MPs met Lok Sabha Speaker Om Birla.