March 29, 2026
Explore
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీరాజ్ అధికారులు

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీరాజ్ అధికారులు

March 29, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పంచాయతీరాజ్ అధికారులు పట్టుబడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా కేంద్రం గజపతినగరం పంచాయతీరాజ్ కార్యాలయంలో చోటు చేసుకుంది. మెంటాడ గ్రామానికి చెందిన వివిధ పనులకు సంబంధించి సర్పంచ్ రాంబాబు నుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ జేఈ గౌతమ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి పట్టుబడ్డారు.

Tags: Panchayat Raj Officials Caught Accepting a Bribe