తిరుపతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ప్రసాద్ శనివారం ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు.ఈ మేరకు దాత విరాళం డిడిని తిరుపతిలోని ఈవో బంగ్లాలో టీటీడీ ఈవో ఎం.రవిచంద్రకు అందజేశారు.
Tags: Donation of ₹10 Lakhs to SV Pranadana Trust