పుంగనూరుముచ్చట్లు:
మున్సిపాలిటికి చెందిన వివిధ రకాల షాపురూములను ఈనెల 31న వేలం వేయనున్నట్లు కమిషనర్ మధుసూదన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని షాపురూములతో పాటు పబ్లిక్ యూరినల్స్, ఖాళీస్థలాలు,షాపురూములు, మార్కెట్ గుత్తా వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల గుత్తేదారులు మున్సిపల్ నిబంధనల మేరకు వేలంపాటలో పాల్గొనాలని కోరారు.
Tags: Shop Rooms Auction on the 31st