కర్నూలు ముచ్చట్లు:
డీజే శబ్దాలకు ఇద్దరు మృతి
కర్నూలు రూరల్ మండలం తాండ్రపాడులో డీజే సౌండ్ కి శివమ్మ అనే మహిళ మృతి
మరోపక్క నంద్యాల జిల్లా డోన్ లో డీజే పాటలకు డ్యాన్స్ చేసి ఇంటికెళ్లిన గణేష్ గౌడ్ అనే యువకుడు గుండెపోటుతో మృతి.
Tags:Mishap during Vinayaka immersion procession in AP