September 18, 2026
Explore
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

September 18, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

31 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు ..

టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం..

నిన్న స్వామివారిని దర్శించుకున్న 68,265 మంది భక్తులు..

తలనీలాలు సమర్పించిన 26,959 మంది భక్తులు..

హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు

Tags:Surge in pilgrim rush at Tirumala…