September 17, 2026
Explore
కాకినాడ జిల్లాలో ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ..!

కాకినాడ జిల్లాలో ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ..!

September 17, 2026 | Andhra Pradesh

కాకినాడ ముచ్చట్లు:

తుని మండలం, రాజులకొత్తూరు వద్ద ప్రమాదం.. 20 మందికి గాయాలు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తుని ఆస్పత్రికి తరలింపు.

తునిలో పెళ్లికి హాజరై ఉప్పాడకు వెళ్తుండగా ప్రమాదం.

ప్రమాదంతో ప్రయాణికుల్లో ఆందోళన.. ఘటనపై వివరాలు సేకరిస్తున్న అధికారులు.

Tags: Accident in Kakinada district… Lorry rams into private travel bus!