నంద్యాల ముచ్చట్లు:
నిందితులు శ్రీకాంత్ (విజయనగరం), సాయిప్రకాశ్ (విజయవాడ) అరెస్ట్.
నిందితులపై నంద్యాల జిల్లా సంజామల, రేవనూరు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు.
నిందితుల నుంచి రూ.25 లక్షల నగదు, ల్యాప్టాప్, 4 సెల్ఫోన్లు స్వాధీనం.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, అధిక లాభాల పేరుతో వసూళ్లకు పాల్పడిన నిందితులు.
Tags: Two cybercriminals arrested in Nandyal district!