March 27, 2026
Explore
దేశంలో లాక్‌డౌన్ వార్తలు.. కేంద్ర మంత్రి క్లారిటీ

దేశంలో లాక్‌డౌన్ వార్తలు.. కేంద్ర మంత్రి క్లారిటీ

March 27, 2026 | Andhra Pradesh

News of a Nationwide Lockdown: Union Minister Clarifies

దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత నేపథ్యంలో లాక్‌డౌన్ తప్పదన్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖండించారు.

అది పూర్తిగా అసత్య ప్రచారం అని, అలాంటి ప్రతిపాదనేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సమయంలో ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐకమత్యంగా ఉండటం ఎంతో ముఖ్యమని చెప్పారు. సంక్షోభాలను ఎదుర్కొనేందుకు తాము పూర్తిగా సన్నద్ధమై ఉన్నామని Xలో ట్వీట్ చేశారు.

Tags: News of a Nationwide Lockdown: Union Minister Clarifies