అమరావతి ముచ్చట్లు:
- ఉదయం 11 గంటలకు క్యాంప్ ఆఫీస్ లో సమావేశం
- PRC కమిషన్ ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
- పెండింగ్ డీఏలు, పెండింగ్ బకాయిలపై చర్చ
- ఉద్యోగ సంఘాల డిమాండ్లకు సీఎం సానుకూల స్పందన వచ్చే ఛాన్స్
- ఎన్నికల హామీల అమలుపై ఉద్యోగ సంఘాల ఆశలు
- జీతాల బకాయిలు, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్ పై చర్చ
- టీచర్స్ డే రోజే ఉద్యోగులతో సీఎం భేటీకి ప్రాధాన్యత
- గత ప్రభుత్వ పెండింగ్ సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు
- ఇప్పటికే ఉద్యోగుల బకాయిలు పలు దఫాలుగా విడుదల చేసిన ప్రభుత్వం
- ఇప్పటికే ఆందోళన బాట పట్టిన అమరావతి జేఏసీ నేతలు
- రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న ఉద్యోగులు
- ఈ రోజు నుంచి ఆందోళనలకు పిలుపు ఇచ్చిన ఏపీఎన్జీవో జేఏసీ
- ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం ముందు తమ డిమాండ్ లు ఉంచిన ఉద్యోగ సంఘాలు
- సీఎంతో భేటీతో కీలక అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం.
Tags: CM Chandrababu meets employee unions in Amaravati.