కేరళ ముచ్చట్లు:
త్రిస్సూర్ జిల్లాలో తెల్లవారుజామున ప్రమాదం
లారీని వెనుక నుంచి ఢీకొట్టిన వేగంగా వచ్చిన కారు
ప్రమాదంలో తమిళనాడుకు చెందిన 8 మంది బిటెక్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు మృతి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Tags:Lives lost due to speeding… Horrific road accident in Kerala.