September 5, 2026
Explore
అతివేగం ప్రాణాలు కోల్పోయారు….కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం

అతివేగం ప్రాణాలు కోల్పోయారు….కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం

September 5, 2026 | Andhra Pradesh

కేరళ ముచ్చట్లు:

త్రిస్సూర్ జిల్లాలో తెల్లవారుజామున ప్రమాదం

లారీని వెనుక నుంచి ఢీకొట్టిన వేగంగా వచ్చిన కారు

ప్రమాదంలో తమిళనాడుకు చెందిన 8 మంది బిటెక్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు మృతి

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Tags:Lives lost due to speeding… Horrific road accident in Kerala.