March 27, 2026
Explore
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

March 27, 2026 | Andhra Pradesh

దిల్లీ ముచ్చట్లు:

  • వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్రోల్‌, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3 తగ్గించిన కేంద్రం.. డీజిల్‌పై దీనినిపూర్తిగా ఎత్తివేసింది.

Tags: Good News for Motorists from the Central Government